విద్యారంగంలో కార్పొరేట్ పెత్తనానికి వ్యతిరేకంగా ఏబీవీపీ ఆందోళన.. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ముట్టడి

తెలంగాణలో విద్యారంగ సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, కార్పొరేట్ విద్యాసంస్థల పెత్తనం, ఫీజుల నియంత్రణ లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలపై ఏబీవీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ నాయకుల ఆరోపణల ప్రకారం, రాష్ట్రంలో ఒకప్పుడు సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు…

Read More