జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం, యంగ్ ఇండియా స్కూల్ కోసం భూముల కేటాయింపుపై డిమాండ్

జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం మరియు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లకు సరిపడా భూమి కేటాయించాలని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త వీడియో ద్వారా రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ల కోసం 20 నుంచి 25 ఎకరాల వరకు భూమి కేటాయిస్తోందని, ఇతర నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా భూములు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే జగిత్యాలలో మాత్రం…

Read More

ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు పెరుగుతున్నాయి – 3500 పోస్టుల సర్దుబాటుకు విద్యాశాఖ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు తీవ్రంగా పెరిగినట్టు సమాచారం. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియలో దాదాపు 3500 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTs) ఉన్నత స్థానాలకు ప్రమోషన్ పొందడంతో, ప్రాథమిక స్థాయిలో టీచర్ల కొరత మరింతగా కనిపిస్తోంది. విద్యాశాఖ నివేదికల ప్రకారం, 13 జిల్లాల్లో ప్రాథమిక ఉపాధ్యాయుల కొరత అత్యధికంగా ఉందని అధికారులు గుర్తించారు. పలు పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు రెండు లేదా మూడు తరగతులకు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది….

Read More