రిటైర్మెంట్ డబ్బుల కోసం మాజీ ఉద్యోగినీ ఆవేదన.. “మంత్రి సంతకం విలువ ఏంటి?” అంటూ సచివాలయం ఎదుట నిరసన

రిటైర్మెంట్ బకాయిల కోసం ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగినీ సచివాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “మంత్రి స్వయంగా సంతకం చేసినా కూడా ఇప్పటికీ డబ్బులు రాలేదు. ఆ సంతకాల విలువ ఏంటి?” అంటూ ఆమె మీడియా ముందుకు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. రిటైర్ అయిన తరువాత దాదాపు రెండేళ్లు గడిచినా కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సహా అనేక బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆమె వాపోయారు. 2024 మే…

Read More