రిటైర్మెంట్ డబ్బుల కోసం మాజీ ఉద్యోగినీ ఆవేదన.. “మంత్రి సంతకం విలువ ఏంటి?” అంటూ సచివాలయం ఎదుట నిరసన

రిటైర్మెంట్ బకాయిల కోసం ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగినీ సచివాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “మంత్రి స్వయంగా సంతకం చేసినా కూడా ఇప్పటికీ డబ్బులు రాలేదు. ఆ సంతకాల విలువ ఏంటి?” అంటూ ఆమె మీడియా ముందుకు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. రిటైర్ అయిన తరువాత దాదాపు రెండేళ్లు గడిచినా కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సహా అనేక బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆమె వాపోయారు. 2024 మే…

Read More

అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన… నెలల తరబడి జీతాలు లేక 1900 మంది తీవ్ర ఇబ్బందులు

రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. నెలల తరబడి జీతాలు అందక దాదాపు 1900 మంది ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులకు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూల్లు, కస్తూర్బా విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల్లో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ స్థాయిని బట్టి నెలకు రూ.13,600 నుంచి రూ.20,000…

Read More