బస్సుతో పాటు ఆటో సేవలు.. టీఎస్ఆర్టీసీ కొత్త ప్రయోగం.. కానీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి?
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. “ఫస్ట్ మైల్ – లాస్ట్ మైల్ కనెక్టివిటీ” పేరుతో బస్సు ప్రయాణాన్ని ఇంటి వద్ద నుంచి గమ్యస్థానం వరకు ఒకే టికెట్తో పూర్తి చేసే విధానాన్ని తీసుకురావాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సేవలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రయాణికుడు బస్సు టికెట్…

