మందుబాబులకు మరో షాక్.. ఫుల్ బాటిల్‌పై ₹100 వరకు పెంపు.. త్వరలో కొత్త లిక్కర్ రేట్లు

తెలంగాణలో మందుబాబులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెలలోనే కొత్త ధరలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. లిక్కర్ ధరల సవరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ప్రస్తుతం డిస్టిలరీ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పెరిగిన ఉత్పత్తి వ్యయం, ముఖ్యంగా…

Read More

న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్…

Read More

కొత్త ఎక్సైజ్ జీవోపై ఆగ్రహం: మౌన నిరసనకు దిగిన బార్ అసోసియేషన్ – ప్రభుత్వంపై తీవ్ర ఆక్షేపణలు

తెలంగాణలో కొత్తగా విడుదల చేసిన ఎక్సైజ్ జీవోపై రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నూతన నిబంధనలు అన్యాయమని, ఎవరి అభిప్రాయాలు అడగకుండా జీవోను ప్రవేశపెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం హైదరాబాదులో మౌన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ– గత రెండు సంవత్సరాలుగా తమ సమస్యలను ఎక్సైజ్ శాఖ, మంత్రి, కమిషనర్‌కు ఎన్నోసార్లు తెలియజేసినా స్పందనలేదని మండిపడ్డారు. “మేము…

Read More