సురేందర్ రెడ్డి పై తప్పుడు ప్రచారం.. వాయిస్ రికార్డులతో మోసం చేశారని స్నేహితుల ఆరోపణ
సురేందర్ రెడ్డి పై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, వాటిని కావాలనే సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆయనకు 30 సంవత్సరాలుగా పరిచయం ఉన్న స్నేహితులు తెలిపారు. విజయ రెడ్డి కేసులో భాగంగా తమను తప్పుదారి పట్టించి, వాయిస్ రికార్డులను దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. స్నేహితుడు జంగయ్య మాట్లాడుతూ, “మేము 30 సంవత్సరాలుగా సురేందర్ రెడ్డితో కలిసి ఉన్నాం. ఆయన అలాంటి వ్యక్తి కాదు. కొంతమంది కావాలనే మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి, సాధారణంగా మాట్లాడించిన విషయాలను…

