నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేదు.. రైతుల ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వ ఉండిపోయిందని, వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. ధాన్యాన్ని ఒక చోట నుంచి మరోచోటికి మార్చుకుంటూ తీవ్ర కష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వేగంతో ధాన్యం ఎత్తిపోతలు జరగడం లేదని, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు….

Read More

నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేదు.. రైతుల ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వ ఉండిపోయిందని, వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. ధాన్యాన్ని ఒక చోట నుంచి మరోచోటికి మార్చుకుంటూ తీవ్ర కష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వేగంతో ధాన్యం ఎత్తిపోతలు జరగడం లేదని, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు….

Read More

అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన.. నీట మునిగిన ధాన్యం, కొనుగోళ్లలో ఆలస్యం రైతులకు శాపం

తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి చెరువులను తలపించే పరిస్థితి నెలకొంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు…

Read More

రైతు రాజు ఎక్కడ?.. లైన్లలోనే రైతు బతుకు ముగుస్తోందా?

“రైతు రాజు” అని చెప్పే ప్రభుత్వాల మాటలు ఒకవైపు ఉంటే.. నేల మీద రైతుల పరిస్థితి మాత్రం రోజురోజుకూ దారుణంగా మారుతోందనే ఆవేదన గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది. ఎరువుల కోసం ఒక లైన్, డీజిల్ కోసం మరో లైన్, గ్యాస్ కోసం ఇంకో లైన్.. చివరికి రైతు జీవితమంతా లైన్లలోనే గడుస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడులు పెరుగుతున్నాయి. డీజిల్ ధరలు, ఎరువుల ధరలు, విత్తనాల ఖర్చులు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ…

Read More

ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆగ్రహం.. మార్కెట్ యార్డులో అధికారులను నిలదీసిన రైతులు

ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, మార్కెట్ యార్డుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని మార్కెట్ యార్డులో రైతులు అధికారులను నిలదీస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. “రైతులు పంట పండించడానికి ఆరు నెలలు కష్టపడతారు.. ఇప్పుడు వర్షాలు పడితే ధాన్యం తడిసి మొలకెత్తే ప్రమాదం ఉంది.. ఇంకో నెల రోజులు వేచి చూడమంటారా?” అంటూ రైతులు అధికారులను ప్రశ్నించారు. మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా…

Read More

యూరియా కోసం లైన్లు.. ఇప్పుడు ధాన్యం కోసం నిరీక్షణ”.. రైతుల ఆవేదనతో మార్మోగుతున్న మార్కెట్ యార్డులు

తెలంగాణలో రైతుల సమస్యలు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఒకవైపు యూరియా కొరత, మరోవైపు ధాన్యం కొనుగోలు ఆలస్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా వరంగల్, తొర్రూరు, పాలకుర్తి ప్రాంతాల్లో రైతులు మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ధాన్యం కాంటా వేసి నెల 15 రోజులు దాటింది. కానీ ఇప్పటికీ ఒక్క బస్తా కూడా ఎత్తుకెళ్లలేదు. అధికారులు మాట్లాడడం లేదు. నాయకులు వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు”…

Read More

మక్కలు తడుస్తున్నాయి.. లారీలు రావట్లేదు”.. రైతుల ఆవేదనపై మండిపడుతున్న గ్రామాలు

తెలంగాణలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారిందంటూ పలు గ్రామాల్లో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసి మార్కెట్‌కు తీసుకొచ్చినా లారీలు రావడం లేదని, ట్రాక్టర్లు తిరగడం లేదని, వర్షాల కారణంగా మక్కలు తడిసి నష్టపోతున్నాయని రైతులు వాపోతున్నారు. “ట్రాక్టర్ దొరకడం లేదు.. లారీలు రావట్లేదు.. రోజూ బస్తాలు తిప్పడమే మా పని అయిపోయింది” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, పంట అమ్మకానికి…

Read More

మక్కల బంగారం మాకే భారమైంది”.. రైతుల ఆవేదనలో రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో మక్క రైతుల ఆవేదన రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, మార్కెట్ యార్డుల్లో నిల్వ సమస్యలు, లారీల కొరత, కొనుగోలు ఆలస్యం కారణంగా తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. “ట్రాక్టర్లు దొరకడం లేదు.. లారీలు రావడం లేదు.. బస్తాలు మోసుకుంటూ తిరగడమే మా పని అయిపోయింది” అంటూ రైతులు మండిపడ్డారు. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లినా…

Read More

రైతు గోడు వినిపించడంలేదా? మక్క రైతుల ఆవేదనపై మండిపడ్డ గ్రామీణ తెలంగాణ

తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందంటూ మక్క రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పంట కొనుగోళ్లు నిలిచిపోవడం, గోదాముల వద్ద కిలోమీటర్ల మేర లారీలు, ట్రాక్టర్ల క్యూలు కనిపించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. “ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నామని చెబుతోంది కానీ వాస్తవంగా పంట దిగుమతి చేయడం లేదు” అంటూ రైతులు మండిపడుతున్నారు. నాలుగు ఎకరాల్లో మక్క వేసిన రైతు జీవన్ మాట్లాడుతూ, “రోడ్డు మీదే పంట ఉంది, మార్కెట్‌లో అలాగే ఉంది,…

Read More

మార్పు అన్నారు.. రైతునే బలి చేశారు”.. రేవంత్ సర్కార్‌పై రైతుల ఆవేదన

మార్పు వస్తుందని ఆశపడ్డాం.. కానీ రైతుకి మాత్రం మరింత కష్టం వచ్చింది” అంటూ తెలంగాణ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కొనుగోళ్లలో జాప్యం, యూరియా కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతుల కష్టాలు మరింత పెరిగాయి. “400 బస్తాలు తెచ్చి పోసుకున్నాం. నెల రోజుల నుంచి కొనడం లేదు. ఆరు ఎకరాల వరి…

Read More