సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ షేర్ల బదిలీ పూర్తి.. పెట్రోల్ కొరతపై కేంద్రం క్లారిటీ

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రూ.1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీంతో మెట్రో నిర్వహణ, ప్రణాళికలు ఇకపై పూర్తిగా ప్రభుత్వ…

Read More

హైదరాబాద్–ఖమ్మం జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత కలకలం

హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత కలకలం రేపుతోంది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపించగా, వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో పరిస్థితి మరింత తీవ్రంగా మారి, పోలీసుల భద్రత మధ్య ఇంధన పంపిణీ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో ఇంధన కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, నేలస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పెట్రోల్…

Read More