గాంజా మహమ్మారిపై జనగర్జన.. యువతను కాపాడాలంటే సమాజం మొత్తం ముందుకు రావాలి

గాంజా అనే మత్తు పదార్థం యువత జీవితాలను నాశనం చేస్తోందని, దీనిపై ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజం మొత్తం పోరాడాలని సామాజిక కార్యకర్త నాగరాజు అన్నారు. గాంజా నియంత్రణపై నిర్వహించిన “జనగర్జన” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గాంజా సాగు దశలోనే అరికట్టగలిగితే మార్కెట్ దాకా రాకుండా నియంత్రించవచ్చని చెప్పారు. గాంజా అనేది సాధారణంగా పొలాలు, తోటల్లో రహస్యంగా పండిస్తారని, కొన్ని ప్రాంతాల్లో మిరప పంటల మధ్య సాగు చేస్తూ వాసన బయటపడకుండా చూస్తారని ఆయన వివరించారు. పక్క…

Read More

న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్…

Read More