గుంపు మేస్త్రినే… ఈ గుంపే నా బలం” అన్న సీఎం రేవంత్ రెడ్డిపై శ్రావ్య ఘాటు విమర్శలు
ఉద్యోగుల ప్రమాద బీమా ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “నేను గుంపు మేస్త్రినే, ఈ గుంపంతా నాదే, అదే నా బలం” అనే వ్యాఖ్యలపై ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పేదల పార్టీగా ఉండేదని, కానీ ప్రస్తుతం ప్రజల సమస్యలను పట్టించుకోని పార్టీగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. శ్రావ్య మాట్లాడుతూ, ఒకప్పుడు ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పేదల కోసం పనిచేసేదని, అలాగే వైఎస్సార్ హయాంలో…

