ప్రభుత్వ దవాఖానల్లో రూ.100 కోట్ల మెడికల్ కిట్ల స్కామ్? పేదల ప్రాణాలతో చెలగాటమా?

సాధారణంగా ప్రభుత్వ దవాఖాన అంటే పేదవాడికి చివరి ఆశ. జేబులో రూపాయి లేకపోయినా ప్రాణాలు కాపాడే చోటుగా ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలు నమ్ముతారు. కానీ అదే పేదవాడి నమ్మకాన్ని కొందరు అవినీతి రాబందులు సొమ్ము చేసుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలంగాణలో వెలుగులోకి వస్తున్న తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)లో ఏకంగా రూ.100 కోట్ల విలువైన మెడికల్ కిట్లు, మందుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్…

Read More