గురుమూర్తి నగర్లో గ్రౌండ్ వాటర్ దోపిడి? వాటర్ ప్లాంట్లపై ప్రజల ఆగ్రహం
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గురుమూర్తి నగర్లో గ్రౌండ్ వాటర్ సమస్య తీవ్ర వివాదానికి దారి తీసింది. స్థానికుల ఆరోపణల ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాలో అనుమతులు తీసుకొని ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను భారీ స్థాయిలో తవ్వి అమ్ముకుంటున్నారు. దీంతో కాలనీలోని బోర్లు ఎండిపోవడం, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా పెరగడం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల మాటల్లో రోజుకు దాదాపు…

