గురుమూర్తి నగర్‌లో గ్రౌండ్ వాటర్ దోపిడి? వాటర్ ప్లాంట్లపై ప్రజల ఆగ్రహం

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గురుమూర్తి నగర్‌లో గ్రౌండ్ వాటర్ సమస్య తీవ్ర వివాదానికి దారి తీసింది. స్థానికుల ఆరోపణల ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాలో అనుమతులు తీసుకొని ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను భారీ స్థాయిలో తవ్వి అమ్ముకుంటున్నారు. దీంతో కాలనీలోని బోర్లు ఎండిపోవడం, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా పెరగడం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల మాటల్లో రోజుకు దాదాపు…

Read More

మమ్మల్ని చంపేస్తామంటున్నారు”.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై పీజీ నిర్వాహకుల ఆరోపణలు

హైదరాబాద్ అమీర్‌పేటలో నిర్వహిస్తున్న ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను బెదిరిస్తూ, హాస్టల్‌ను బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని పీజీ నిర్వాహకులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ నిర్వహిస్తున్న వీర హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు…

Read More

ఫతేనగర్ గ్లోబల్ ఫెయిత్ చర్చి వద్ద ఉద్రిక్తత: 47 ఏళ్ల పాత చర్చిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని స్థానికుల ఆరోపణలు

హైదరాబాద్‌లోని ఫతేనగర్ డివిజన్‌లో 47 సంవత్సరాల నుంచీ కొనసాగుతున్న గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చి వద్ద స్థానిక క్రిస్టియన్ విశ్వాసుల ఆగ్రహం చెలరేగింది. దాదాపు అర్థ శతాబ్దం నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న చర్చిని, ప్రస్తుతం యాజమాన్యంలో ఉన్న వారసులు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఆరోపణలతో స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్చ్ పాత బోర్డుపై ఉన్న “Global Faith Ministries” మరియు సిలువ గుర్తు తొలగించబడటం, ఆ స్థలానికి…

Read More