రేవంత్ రెడ్డికి గెలుపా..? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలిపోతుంది: బీఆర్ఎస్ ఫైర్

రేవంత్ రెడ్డి నిజంగా గెలవాలనుకుంటున్నారా? లేక మాటలకే పరిమితమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రజల తీర్పు ఏమిటో స్పష్టంగా చెప్పబోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు జీహెచ్ఎంసీపై తమకే విజయం ఖాయమంటూ చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. “సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60 శాతం వచ్చినా, మాకు 40 శాతం వచ్చింది. బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు….

Read More

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన కరారు? 300 డివిజన్లతో ఎన్నికలకు సర్కార్ సన్నాహాలు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజగిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కీలక స్థాయి సమావేశాలు నిర్వహించగా, విభజనపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించనున్నారు. ప్రస్తుతం…

Read More

GHMC మూడు కార్పొరేషన్లుగా విభజన..? హైదరాబాద్‌పై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

GHMC: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలక మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి చెందడంతో ఇంకా విస్తీర్ణం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఓఆర్‌ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలను…

Read More

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హోరాహోరీ: “హైదరాబాద్‌కు అన్యాయం” అంటూ బీజేపీ నిరసనలు

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై వివాదం: “ఇది అభివృద్ధి కాదు, హైదరాబాద్‌కు అన్యాయం” – బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన హైదరాబాద్ నగరంలో ప్రతిపాదిత జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దాదాపు 300 డివిజన్లుగా విభజన చేసే యోచనపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుండటాన్ని బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ వెనుక అభివృద్ధి లక్ష్యం కంటే, ఎంఐఎం కి అనుకూలంగా రాజకీయ లెక్కలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నది ఒక్కటే—“మేము…

Read More

డీలిమిటేషన్‌పై గందరగోళం: ప్రజా సంప్రదింపుల్లేకుండా వార్డు మ్యాపులు, ఎంఐఎంకు నష్టం జరిగే విధంగా పునర్విభజనపై అభ్యంతరాలు

సభలో తీవ్ర వాగ్వాదం పేరు తప్పుగా పిలిచిన ఘటనపై ఆగ్రహం, ములుగు అభివృద్ధిపై ఘాటు వ్యాఖ్యలు ఒక ప్రజాప్రతినిధుల సమావేశంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తన పేరును తప్పుగా పిలవడంపై ఒక మహిళా నాయకురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “నా పేరు సునీత కాదు, శశికల. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నికల్లో గెలుస్తున్నాను. అయినా నా పేరు కూడా తెలియదా?” అంటూ ఆమె సభలో ఆగ్రహంగా ప్రశ్నించారు. పేరు తప్పుగా పిలిచిన సందర్భంలో కొందరు నవ్వడంపై…

Read More

డీలిమిటేషన్‌పై గందరగోళం: ప్రజా సంప్రదింపుల్లేకుండా వార్డు మ్యాపులు, ఎంఐఎంకు నష్టం జరిగే విధంగా పునర్విభజనపై అభ్యంతరాలు

డీలిమిటేషన్‌పై తీవ్ర అభ్యంతరాలు ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల సంప్రదింపుల్లేకుండా మ్యాపులు సిద్ధం చేశారని ఆరోపణలు హైదరాబాద్‌లో జరుగుతున్న డీలిమిటేషన్ (వార్డుల పునర్విభజన) ప్రక్రియపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశంపై జరిగిన చర్చలో పలువురు కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను తమ పార్టీకి, స్థానిక ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు తెలియకుండా, ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా చేపట్టారని ఆరోపించారు. ఈరోజు సభ ముందు ఉంచిన మ్యాపులు చూస్తే అధికారికంగా కూడా స్పష్టత…

Read More

కవిత వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు ఫైర్ — “నువ్వు జైలుకి ఎందుకు వెళ్లావో చెప్పు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన విమర్శల నేపథ్యంలో మంగళవారం అతను మీడియాతో మాట్లాడారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి, కూకట్పల్లి, కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేలపై కవిత చేసిన ఆరోపణలను కృష్ణారావు తప్పుబట్టారు. “బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు లాభం ఏమీ లేదు… కానీ కొందరు నాయకులు మాత్రం బాగా సంపాదించుకున్నారు అని నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు” అని…

Read More

రేవంత రెడ్డిపై ప్రజల అసహనం ఉప్పొంగింది — అభివృద్ధి ఎక్కడ? ప్రశ్నలు గాల్లో

ప్రభుత్వం ఉదయం లేవగానే మొదట చేసే పని ఏంటంటే… కేసీఆర్‌ గారిని తిట్టడం!అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో చెలరేగుతున్న అసహనం. ప్రజల మాటల్లో —“ఒక మంచి పని చెప్పండి… ఒక్కటి!” పెన్షన్ పెంచుతానన్నావు — ఇచ్చావా?రైతు బంధు పెంచుతానన్నావు — పెంచావా?రైతు బీమా నడుస్తుందా?దళిత బంధు? పోయింది.కిట్లు? మూతపడిపోయాయి.ఒక్క కొత్త రోడ్డు కూడా సాంక్షన్ ఇవ్వలేదురా!” ఇలా గ్రామాల్లో, బస్తీల్లో, రైతు కూలీల్లో అసహనం రోజు రోజుకి పెరుగుతోంది. ఫుట్బాల్ సమరం: మెస్సీ…

Read More

ఖైరతాబాద్ ఉపఎన్నిక కౌంట్‌డౌన్ స్టార్ట్ — ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం?

ఖైరతాబాద్ ఉపఎన్నికపై స్పష్టత? ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం ఇచ్చేశారా? హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ నియోజక వర్గంలో ఉపఎన్నిక జరగబోతుందనే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్‌కు వెళ్లినప్పటి నుంచి ఆయన రాజీనామా చేస్తారా? లేదా అనర్హత వేట పడుతుందా? అనే ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేబీఆర్‌ పార్క్ వద్ద ఫ్లెక్సుల సందడి కేబీఆర్‌ పార్క్‌ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సులు వరుసగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లెక్సులన్నింటిలో కూడా దానం…

Read More

పూలమ్మిండు పాలమ్మిండు ఎకరాల కబ్జా? — మల్లారెడ్డి‌పై కవిత సీరియస్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బంగారు తెలంగాణ బ్యాచ్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి‌పై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆమె, మల్లారెడ్డి వేల ఎకరాల భూములను కబ్జా చేశారని, ప్రజల కోసం మాత్రం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. “పూలమ్మిండు, పాలమ్మిండు—వేల ఎకరాలు కబ్జా పెట్టిండు మల్లారెడ్డి. పేదల కోసం ఆయన చేసినది ఏమీ లేదు” అని కవిత వ్యాఖ్యానించారు….

Read More