ఫుట్‌పాత్‌లపై అక్రమాలు తొలగించాలి.. జీహెచ్‌ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై పెరుగుతున్న అక్రమ ఆక్రమణలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫుట్‌పాత్‌లను పూర్తిగా ఖాళీ చేయించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. జూన్ 9లోపు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. నగరంలో అనేక ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొబ్బరి బోండాలు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫ్రూట్ బండ్లు, ఇతర చిన్న వ్యాపారాలు ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పాదచారులు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది….

Read More