మంగ్లీ వివాదం కొనసాగుతుంది.. “బాధితులకు న్యాయం, దోషులకు శిక్ష” – గిరిజన నేతల స్పష్టం

మంగ్లీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గిరిజన సంఘాలు మరోసారి స్పందించాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నాయకులు మాట్లాడుతూ, ఈ వ్యవహారాన్ని విచారణ సంస్థలు పూర్తిగా పరిశీలించే వరకు ఎవరినీ నిందితులుగా ప్రకటించకూడదని పేర్కొన్నారు. “మంగ్లీ మారుమూల తండా నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. ఆమెపై ఆరోపణలు ఉంటే ఆధారాలతో నిరూపించాలి. లేకపోతే పదే పదే పేరు లాగడం సరైంది కాదు” అని శరత్ నాయక్ అన్నారు. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో ఇప్పటికే…

Read More

సుప్రీం కోర్టు ఆదేశం: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలంటూ నోటీసు

జై శ్రీరామ్.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సుప్రీం కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత కేసు విచారణలో భాగంగా రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గత ప్రభుత్వ కాలానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, ప్రముఖులు మరియు పలువురు వ్యక్తుల ఫోన్లు అనధికారికంగా ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు ఎదురయ్యాయి. దీనిపై వివిధ కోణాల్లో విచారణ…

Read More