అప్పు అడిగితే హత్య.. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో సీరియల్ కిల్లర్స్ ప్లాన్ బయటపడింది

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. అప్పు చేస్తే చంపేస్తారు.. డబ్బులు తిరిగి అడిగితే ప్రాణాలే తీసేస్తారు. హైదరాబాద్ శివారులో బయటపడిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో జరిగిన జంట హత్యల కేసులో బయటపడుతున్న విషయాలు వింటే గుండెల్లో వణుకు పుడుతోంది. అప్పు ఇచ్చి ఆదుకున్న మహిళలనే టార్గెట్ చేసి వరుస హత్యలకు ప్లాన్ వేసిన కరీమాబి దంపతుల క్రూరత్వం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది….

Read More