కరీంనగర్‌కు రూ.840 కోట్ల వరద.. 100 రోజుల్లో మాట నిలబెట్టుకున్న కేంద్రం: బండి సంజయ్

కరీంనగర్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్‌కు రూ.840 కోట్ల నిధులు కేటాయించడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్.. ఈ నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ…

Read More

జనసేనతో పొత్తు బీజేపీకి భారమేనా? తెలంగాణలో పవన్ కళ్యాణ్ అంశం కమలం పార్టీలో కలవరం

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ–జనసేన పొత్తు అంశం ఇప్పుడు కమలం పార్టీలోనే తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రంలో జనసేనతో పొత్తు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని బీజేపీలోని మెజారిటీ నేతలు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ వాదులుగా గుర్తింపు ఉన్న బీజేపీ నాయకులు ఈ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల మదిలో ఉన్నాయని…

Read More