మూసి అలైన్‌మెంట్ మార్పుపై ప్రభుత్వ యూటర్న్.. ముందే నిర్ణయం తీసుంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడేవారా?

మూసి పునర్జీవన ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇండ్ల నష్టం తగ్గించేలా అలైన్‌మెంట్ మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించడం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే — ఇదే నిర్ణయం ముందే తీసుకుని ఉంటే ఇంత మంది ఇళ్లపై భయం, ఆందోళనలు, నిరసనలు అవసరమయ్యేవా? ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే పలువురు నిపుణులు,…

Read More

మూసీ సుందరీకరణలో మరో వివాదం.. రాజేంద్రనగర్ కీర్తి రిచ్మాండ్ విల్లాస్‌కు నోటీసులు

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. గాంధీ సరోవర్ భూసేకరణ పేరుతో రాజేంద్రనగర్‌లోని కీర్తి రిచ్మాండ్ విల్లాస్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే మధు పార్క్ రిడ్జ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మరో 50 విల్లాలకు నోటీసులు ఇవ్వడం స్థానికుల్లో ఆందోళన పెంచుతోంది. రాజేంద్రనగర్ మండలం హైదర్‌గూడ పరిధిలోని కీర్తి రిచ్మాండ్ విల్లాస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంద్రప్రకాశ్‌కు రెవెన్యూ…

Read More