విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీలు.. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామన్న సీఎం
విద్యా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి Revanth Reddy పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు Ponguleti Srinivas Reddy, Vivek Venkataswamy, Ponnam Prabhakar, Mohammed Azharuddin, Duddilla Sridhar Babu, ప్రభుత్వ సలహాదారు K. Keshava Rao తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “మా రాజకీయాల కోసం డెవలప్మెంట్ను పనంగా పెట్టలేం. పరస్పర సహకారంతో రాష్ట్రానికి…

