కొడంగల్‌ను నెంబర్ వన్ చేస్తానన్న సీఎం రేవంత్.. ప్రజల ప్రశ్న మాత్రం హామీల అమలుపైనే!

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. “మాయ మాటలు చెప్పి మోసం చేసే రకం కాదు”, “మాట ఇచ్చానంటే ప్రాణం అడ్డుపెట్టి అయినా నెరవేర్చుతా” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అదే సమయంలో ప్రజల్లో మాత్రం మరో ప్రశ్న బలంగా వినిపిస్తోంది — ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయి? కొడంగల్…

Read More

ప్రతి గింజ రైతు చేతికి – వరి కొనుగోలుపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు భారీ శుభవార్త ప్రకటించింది. ఈ వర్షాకాలంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించిన రైతులకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రాష్ట్ర కేబినెట్ స్పష్టం చేసింది. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ గోదాములు ఇప్పటికే నిండిపోయాయని, కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే తీసుకోగలమనే సంకేతం ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కనీసం మరిన్ని…

Read More