దుల్లపల్లిలో నకిలీ ఓఆర్సీ మాయాజాలం.. భూ అక్రమ దందాపై సంచలన ఆరోపణలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుల్లపల్లి గ్రామంలో మరో భూ అక్రమ దందా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే సర్వే నెంబర్ 154లో జరిగిన భూ వివాదాలపై ఫిర్యాదులు నమోదవుతుండగా, తాజాగా సర్వే నెంబర్ 155లో కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తూ నకిలీ పత్రాల ఆధారంగా భూములను విక్రయించారని, అసలు యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, దుల్లపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 155లోని రెండు…

