మణికొండ భూ వివాదంపై బాధితుల ఆరోపణలు.. విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని మణికొండ శివాజీనగర్ ప్రాంతంలో భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో కేటాయించిన స్థలాలపై కొందరు అక్రమంగా హక్కులు చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బాధితుల కథనం ప్రకారం, గతంలో ప్రభుత్వం ఎస్సీ మహిళలకు కేటాయించిన స్థలాల్లో ఒక 60 గజాల ప్లాట్‌ను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ…

Read More