ఫార్మాసిటీ నుంచి రియల్ ఎస్టేట్ వరకూ: తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తుపై మంటున్న వివాదం

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరం బయటికి తరలించేందుకు ఫార్మాసిటీ అనే భారీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడం పూర్వ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయోజనం — పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతికతతో పరిశ్రమలను నియంత్రణలో నడపడం. అయితే, తాజా ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఉద్దేశాలను పూర్తిగా మార్చేశాయని మాజీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి మాటల్లో: “ఇక్కడ ఉన్న 9,300 ఎకరాలను పరిశ్రమల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అమ్మేసే…

Read More

చిత్రపురి అవినీతి బట్టబయలు : “దండుపాలెం బ్యాచ్” బీభత్సం – న్యాయం కోరుతూ సినీ కార్మికుల కేక!

తెలంగాణలోని చిత్రపురి లేఅవుట్‌పై భారీ అవినీతి ఆరోపణలు గత కొంతకాలంగా మళ్లీ తెరపైకి వచ్చాయి. నిజమైన సినిమా కార్మికులకు కట్టాల్సిన ఇళ్లను, లేఅవుట్‌ను కొందరు తిరగరాసి కోట్ల రూపాయల అక్రమాలు జరిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక నేత కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను, ఎదుర్కొంటున్న వేధింపులను మీడియా ముందు బహిర్గతం చేశారు. “ఆధారాలు ఇచ్చినందుకే మా ఇల్లే తీసేశారు” – కస్తూరి శ్రీనివాస్ సాక్ష్యాలతో, లేఅవుట్ పత్రాలతో అవినీతిని బయటపెట్టినందుకు తాను రిజిస్టర్…

Read More

అమీన్‌పూర్ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రిపోర్ట్ చేసిన జర్నలిస్టుపై దాడి – పట్టణచేరులో కలకలం

పటాన్‌చేరు / అమీన్‌పూర్:తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై మరోసారి నీడ పడేలా ఘటన చోటుచేసుకుంది. అమీన్‌పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ధైర్యంగా రిపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు విత్తల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. తహసీల్దార్ నేతృత్వంలో జరిగిన అధికార పరిశీలనలో 30 గుంటల ప్రభుత్వ భూమిని (నర్సరీ, పార్క్ కోసం కేటాయించిన భూమి) ఆక్రమించినట్లు రిపోర్ట్ రావడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో సుమారు 15మంది ముసుగులు…

Read More