కొర్రెముల కబ్జాలపై కొరడా.. 150 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణకు చర్యలు

మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కొర్రెముల్లలో ప్రభుత్వ భూముల కబ్జాల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికార యంత్రాంగం కదిలింది. దిశా దినపత్రిక వరుస కథనాల తర్వాత రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలకు దిగినట్లు సమాచారం. పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 867తో పాటు పలు సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా…

Read More

వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై అసైన్డ్ భూముల ఆరోపణలు.. భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకున్నారంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అసైన్డ్ భూములను భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ పలు డాక్యుమెంట్లు బయటపెట్టారు. బీఆర్ఎస్ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం, వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరుమీద మహబూబాబాద్ జిల్లా కే సముద్రం…

Read More

జీవో 59 ముసుగులో 50 వేల కోట్ల భూముల దోపిడీ?అర్ధరాత్రి కన్వేయన్స్ డీడ్లు, అనుమానాల నడుమ కొత్త POB లిస్ట్

బిఆర్ఎస్ హయాంలో జీవో నెంబర్ 59 పేరుతో అర్ధరాత్రి భూముల బదలాయింపులు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవో 59 కింద జరిగిన రెగ్యులరైజేషన్ ప్రక్రియలో దరఖాస్తులకు జత చేసిన పత్రాలను సరిగా పరిశీలించకుండానే, ఒక్కొక్కరికి వేల గజాల నుంచి ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి…

Read More

పూలమ్మిండు పాలమ్మిండు ఎకరాల కబ్జా? — మల్లారెడ్డి‌పై కవిత సీరియస్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బంగారు తెలంగాణ బ్యాచ్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి‌పై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆమె, మల్లారెడ్డి వేల ఎకరాల భూములను కబ్జా చేశారని, ప్రజల కోసం మాత్రం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. “పూలమ్మిండు, పాలమ్మిండు—వేల ఎకరాలు కబ్జా పెట్టిండు మల్లారెడ్డి. పేదల కోసం ఆయన చేసినది ఏమీ లేదు” అని కవిత వ్యాఖ్యానించారు….

Read More

గ్రామ కంఠం భూములు ప్రైవేటుకు ఎందుకు? రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12 వేల గ్రామ పంచాయితీల్లో ఉన్న గ్రామ కంఠం భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు చెప్పే ప్రకారం, ఈ భూముల విలువ దాదాపు 12 లక్షల కోట్లు ఉంటాయని సమాచారం. ఈ నిర్ణయం సైలెంట్‌గా, ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండా, అధికారిక ప్రకటనలు లేకుండా తీసుకున్నారని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 📍 “ఈ భూములు తెలంగాణ ప్రజల హక్కు” —…

Read More

అదిలాబాద్‌కు ఏడాదిలోపే ఎయిర్‌పోర్ట్: నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే – సీఎం రేవంత్”

అదిలాబాద్ జిల్లాలో జరిగిన భారీ జనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది లోపే అదిలాబాద్‌లో ఎయిర్‌బస్ ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పట్టాలెక్కించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. పట్టణం, గ్రామాల అభివృద్ధికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బాధ్యతగా ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయగలిగిన వారిని మాత్రమే గెలిపించాలని, అభ్యర్థులు అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేసే సంస్కృతిని అడ్డుకోవాలని కోరారు….

Read More

లియో మెరిడియన్ భూములపై బిగ్ బ్రదర్స్ కన్ను: 1000 కోట్ల బిగ్ దందా?

భూముల పేరుతో జరుగుతున్న భారీ దందాలు తెలంగాణలో కొత్తేమీ కాదు. అయితే లియో మెరిడియన్ రిసార్ట్ భూములపై జరుగుతున్న తాజా వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది. కేవలం వదంతి కాదు — 1000 కోట్ల భారీ భూ దందా వెనుక రాజకీయ సీనియర్ బ్రదర్స్, పెద్ద మనుషుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహం పెంచుతున్నాయి.. 🏗️ 2001 నుంచి ప్రారంభమైన కథ… ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు బినామీ కంపెనీల పేరుతో లియో మెరిడియన్ భూములను మళ్లీ…

Read More

స్మగ్లింగ్‌ నుండి భూ కబ్జా వరకూ — మంత్రి పొంగులేటి కుమారుడిపై సంచలన ఆరోపణలు!”

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు — రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో వికారాబాద్‌లో 100 కోట్లకు పైగా విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు. ఈ వ్యవహారంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును బెనామీ కవచంగా ఉపయోగించారని, పలు బాధితులు ఆరోపిస్తున్నారు. 🔻 స్మగ్లింగ్ కేసుల చరిత్ర? మంత్రి కుమారుడి పేరు ఇప్పటికే వివాదాల్లోకి వచ్చింది.కస్టమ్స్ శాఖ చేసిన తనిఖీల్లో, భారీ విలువైన విదేశీ వాచీలు అక్రమంగా దిగుమతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని,…

Read More

ఉద్యమకారుల కోసం ఇప్పుడు గళం ఎందుకు? — కవిత వ్యాఖ్యలపై ప్రజల్లో అసంతృప్తి

తెలంగాణ ఉద్యమం జ్వాలల్లో వేలాది మంది రక్తం, కన్నీళ్లు, ఆశలు కాలిపోయాయి. ఆ పోరాటంలో 1200 మంది అమరులయ్యారనే అధికార లెక్క ఉంది. కానీ వాస్తవానికి — కేసులు, కాల్పులు, గాయాలు, జైళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడే — పదేళ్లు గడిచిన తర్వాత — బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ: “ఉద్యమకారులకు న్యాయం చేయాలి. ప్రభుత్వ భూములపై జాగృతి జెండాలు పాతుతాం.” అన్నారు. కానీ ఇదే మాట ప్రజల్లో…

Read More

భూకేటాయింపు వివాదం: తెలంగాణ ప్రభుత్వంపై భారీ కుంభకోణం ఆరోపణలు

హీల్ట్ భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శల నడుమ నిలబడింది. “నిజం నిప్పులాంటిది, దాచినంత మాత్రాన అది మాయం కాదు” అంటూ ప్రతిపక్షం ధ్వజమెత్తింది. ఆరుగురు మంత్రులు మీడియా సమావేశం పెట్టి వివరణలు ఇచ్చినా, వివాదం మరింత ముదిరింది. పారిశ్రామిక భూముల కేటాయింపుల విషయంలో ప్రభుత్వం అత్యంత రహస్యంగా వ్యవహరిస్తోందని, ఇందులో పెద్ద స్థాయి అక్రమాలు, లోపాయికారీ వ్యవహారాలు దాగి ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములను కోటిల్లో కాకుండా పావుసేరుగా అమ్మేందుకు ప్రయత్నం జరుగుతోందని…

Read More