మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం.. బీజేపీకి రాజ్యసభ సీటు అప్పగించేందుకే రాజకీయ గేమ్?

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించగా, మరోవైపు బీజేపీ అభ్యర్థులు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో నమోదైన కేసుల వివరాలను నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించలేదంటూ బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు….

Read More