మెదక్ రైతుల ఆవేదన.. కలెక్టర్ స్పందన ఎక్కడ? ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యంపై ఆగ్రహం

మెదక్ జిల్లాలో రైతుల ఆవేదన రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. పంట చేతికొచ్చి బస్తాల్లో సిద్ధంగా ఉంచినా కూడా ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడం, లారీలు అందుబాటులో లేకపోవడం, అధికారులు స్పందించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరుస వర్షాలు, వడగళ్ల వానలతో ఇప్పటికే నష్టపోయిన రైతాంగం ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద మరింత ఆందోళన చెందుతోంది. రైతుల ఆరోపణల ప్రకారం, పంటను సిద్ధం చేసి 10 నుంచి 15 రోజులు గడిచినా కూడా సరైన రవాణా…

Read More