ఉస్మానియా-గాంధీలో పాతుకుపోయిన ప్రొఫెసర్లు.. బదిలీలు తప్పించుకునేందుకు భారీ లాబీయింగ్?

తెలంగాణ వైద్యశాఖలో బదిలీల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో నాలుగైదు సంవత్సరాలకోసారి ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటాయి. అయితే ఉస్మానియా, గాంధీ వంటి ప్రముఖ టీచింగ్ ఆసుపత్రుల్లో మాత్రం కొందరు ప్రొఫెసర్లు దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలుగా అదే స్థానాల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీల్లో కూడా తమను ఇతర ప్రాంతాలకు పంపకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా న్యూరోసర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ…

Read More

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా: నాలుగున్నర ఏండ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు వసూల్!

వరంగల్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. నాలుగున్నర ఏండ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తున్నారంటూ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వరంగల్ కాలేజీ యూనివర్సిటీ ఎదుట తల్లిదండ్రులు నిరసన చేపట్టి తమ గోడును వెల్లగక్కారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. అనంతరం ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులు…

Read More

NEET-PG కౌన్సిలింగ్ నిలిచిపోవడంతో తెలంగాణ విద్యార్థుల నిరాశ: కోర్టు కేసులే కారణమా?

నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియ తెలంగాణలో తీవ్ర స్థబ్దతకు గురైంది. కోర్టు కేసులు, పరిపాలనలో నిర్లక్ష్యం, కాలోజీ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయాల కారణంగా కౌన్సిలింగ్ ముందుకు సాగకపోవడంతో రాష్ట్ర విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనా ఈసారి కూడా సమస్యలు పునరావృతం కావడం విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ⚠️ స్టేట్ కౌన్సిలింగ్ లేక విద్యార్థుల పతనం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో: కానీ తెలంగాణలో మాత్రం: దీంతో విద్యార్థులు ఉస్మానియా, గాంధీ…

Read More