జన్ విశ్వాస్ రూల్స్ అమలు: ఫార్మా తప్పులకు జైలు కాదు, ఫైన్‌తో పరిష్కారం?

రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపులపై అమలవుతున్న నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జన్ విశ్వాస్ చట్టం–2023 ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం కొన్ని రకాల తప్పులకు ఇకపై కోర్టు కేసులు కాకుండా జరిమానాతోనే పరిష్కారం చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ జీఓ జారీ చేసి, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) డైరెక్టర్ జనరల్‌ను “కాంపౌండింగ్ అథారిటీ”గా…

Read More

రూ.10కి కొనే మందు రూ.180కి అమ్మకం: ఔషధ సిండికేట్‌తో సామాన్యులపై భారీ భారం

రూ.10కి కొనే మందు రూ.180కి అమ్మకం: ఔషధ దందాతో సామాన్యుల జేబులు ఖాళీ దేశంలో ఔషధాల ధరలు సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. రోజూ వాడే సాధారణ మెడిసిన్ టాబ్లెట్లు రూ.10కు తయారీదారుల నుంచి బయటకు వస్తే, అదే మందు రూ.150 నుంచి రూ.180 వరకు అమ్ముతున్న వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఔషధ వ్యాపారం ఒక సిండికేట్‌లా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా గ్యాస్, ఎసిడిటీ, అలర్జీ వంటి చిన్న సమస్యలకే…

Read More