ప్రధానిని కలిసిన సీఎం రేవంత్.. మెట్రో ఫేజ్-2, త్రిబుల్ ఆర్ఆర్‌కు విజ్ఞప్తి.. అయితే ప్రజల సందేహాలకు సమాధానం ఎప్పుడు?

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు, అనుమతులపై వినతిపత్రాన్ని అందజేశారు. గోదావరి నదిపై తాగునీరు, సాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో…

Read More

సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ షేర్ల బదిలీ పూర్తి.. పెట్రోల్ కొరతపై కేంద్రం క్లారిటీ

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రూ.1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీంతో మెట్రో నిర్వహణ, ప్రణాళికలు ఇకపై పూర్తిగా ప్రభుత్వ…

Read More