మోయినాబాద్ డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ పేరు ఎందుకు లేదు?.. ఎంపీపై ప్రశ్నలు వెల్లువ

మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లగా, ఇప్పుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేరు బయటకు రావడం మరింత సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆయనకు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువడటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. జాతీయ పత్రిక “ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్”…

Read More

మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మార్చి 14న అరెస్టైన రోహిత్ రెడ్డి గత 45 రోజులుగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది….

Read More