నల్గొండ సభలో రాజకీయ వేడి.. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై విమర్శలు, మంత్రుల ఎల్ఈడీ స్క్రీన్ వివాదం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండలో నిర్వహించిన సభ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సభలో సీఎం చేసిన ప్రసంగం, కాంగ్రెస్ నాయకుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం, అలాగే వేదికపై జరిగిన తోపులాట ఘటనపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సభ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలు, నినాదాలతో కార్యక్రమం కొనసాగినప్పటికీ, అనంతరం వేదికపై సీఎం భద్రతా సిబ్బంది మరియు స్థానిక కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన తోపులాట చర్చకు దారితీసింది. తనను నెట్టివేశారని ఆరోపిస్తూ ఒక…

Read More