నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్లో మంటలు
Nampally Railway Station లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్–జైపూర్ స్పెషల్ ట్రైన్లోని ఓ ఏసీ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం 7:50 గంటలకు బయలుదేరాల్సిన Hyderabad Jaipur Special Train లో సుమారు 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మొదట ఒక ఏసీ కోచ్లో ప్రారంభమైన మంటలు కొద్దిసేపటికే పక్క భోగీలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు…

