పెట్రోల్ ధరల పెంపు – ఇథనాల్ బ్లెండింగ్‌పై సామాన్యుడి ఆందోళన

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్యుడిపై మరోసారి భారీ భారం పడుతోంది. ఇప్పటికే మూడు రూపాయల పెంపు తర్వాత మళ్లీ 90 పైసల వరకు ధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం కలిపే విధానాన్ని అధికారికంగా నోటిఫై చేయడం మరో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వస్తుండగా, భవిష్యత్తులో E22, E25, E27, E30…

Read More

పెట్రో మంట.. సామాన్యుడిపై మరో భారం | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను మరోసారి ఆందోళనకు గురిచేసే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో కలవరాన్ని రేపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో చమురు సంస్థలు దేశీయంగా ధరల పెంపుపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో…

Read More