నీట్ పరీక్షల వివాదం మళ్లీ రగిలింది.. ఎన్టీఏ రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలపై మరోసారి వివాదం చెలరేగింది. నీట్ పరీక్ష నిర్వహణలో భారీ లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తీవ్ర విమర్శలు చేశారు. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారని, ఇప్పుడు పరీక్ష రద్దు నిర్ణయం…

