సేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన.. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే అసలైన బలం: కేటీఆర్
సేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొంటూ, నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీని నడిపేది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో సుమారు రూ.9,500 కోట్లతో సేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్లైఓవర్లు, అండర్పాసులు, బ్రిడ్జిల నిర్మాణంతో హైదరాబాద్ను…

