ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు: కేసీఆర్, హరీష్ రావుకు ఊరట – హైకోర్టు కీలక తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కమిషన్ ఇచ్చిన నివేదిక చట్టబద్ధ నిబంధనలు పాటించకుండా సిద్ధమైందని స్పష్టం చేస్తూ, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషిపై చర్యలు నిలిపివేయాలని హైకోర్టు పేర్కొంది. అయితే విచారణ కమిషన్‌ను…

Read More

కాళేశ్వరం కేసు పై హైకోర్టు స్టే పొడిగింపు – కేసీఆర్, హరీష్‌రావుపై చర్యల ఆలస్యం ఎందుకు?

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవకతవకల కేసు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రధాన చర్చగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టీ. హరీష్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు జనవరి 19, 2026 వరకు నిలిపివేసింది. జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహీయుద్దీన్ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వానికి కౌంటర్…

Read More