భగీరత్ పోక్సో కేసులో కీలక మలుపు.. ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు ఒకే కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. బుధవారం పోలీసుల విచారణకు హాజరుకావాల్సిన భగీరథ్ అనూహ్యంగా గైర్హాజరవ్వడం, తాను పంపిన ఈమెయిల్ను పోలీసులు తిరస్కరించడం, మరోవైపు ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పేట్…

