రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం నిరసన.. పోలీసుల అడ్డగింతపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ పోలీసు సిబ్బంది, ఆర్టీసీ కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో పోలీసుల అడ్డగింత చోటుచేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. తాము శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమానికి వెళ్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పదవీ విరమణ అనంతరం…

Read More