తెలంగాణ బీజేపీలో కొత్త మంత్రి పదవి చర్చ.. ఈటల, అరవింద్ మధ్య పోటీ?
తెలంగాణ బీజేపీలో మరో కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి మరో బీసీ నేతకు కేంద్ర క్యాబినెట్లో అవకాశం దక్కొచ్చనే ప్రచారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కొనసాగుతున్నారు. అయితే ఈసారి బీసీ సామాజిక వర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు…

