జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తక్కువ పోలింగ్ – రిగ్గింగ్ ఆరోపణలతో ఉద్రిక్తత, ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి దశలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూసుఫ్‌గూడాలో ఓ వృద్ధురాలిని పోలీస్ అధికారి స్వయంగా పోలింగ్ బూత్‌కు తీసుకెళ్తున్న వీడియో వైరల్‌ అవ్వగా, కార్మికనగర్‌, బస్తీ ప్రాంతాల్లో ఓటర్లు భారీగా క్యూల్లో నిలబడ్డారు. అయితే మొత్తం మీద 50% కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. చివరి వరకు 48.47% పోలింగ్ నమోదవగా, 2023 ఎన్నికల కంటే కేవలం 1% మాత్రమే అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈసారి మధ్యతరగతి ప్రాంతాల్లో ఓటింగ్ శాతం…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉత్కంఠ భరిత వాతావరణం – ఆరోపణలు, కౌంటర్ ఆరోపణలతో రాజకీయ ఉద్రిక్తత

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి అంతా కేంద్రీకృతమైంది. ఈ ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు — బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ — తమ ప్రతిష్టను పణంగా పెట్టుకున్నాయి. పోలింగ్ ముగింపు దశకు చేరుకునే సమయానికి దాదాపు 42 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపగా, యువత మాత్రం కొద్దిగా మందకొడిగా వ్యవహరించారు. రాజకీయ వాతావరణం మాత్రం చాలా ఉత్కంఠభరితంగా మారింది. ఒకవైపు…

Read Full News

జూబ్లీహిల్స్ బరిలో ఆఖరి అరగంట — మందకొడిగా సాగుతున్న ఓటింగ్, ఆశించిన పోలింగ్ శాతం రాకపోవడంతో ఆందోళన

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్ ముగియడానికి మరో అరగంట సమయం మాత్రమే మిగిలి ఉండగా, అధికారులు చివరి నిమిషం వరకు ఓటు వేయాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 6 గంటలలోపు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇంతవరకు మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. అయినప్పటికీ ఈ గణాంకం ఎన్నికల వేడిలో పెద్దగా పెరుగకపోవడం రాజకీయ…

Read Full News