ఇంద్రమ్మ ఇళ్లు vs డబుల్ బెడ్రూమ్.. కేటీఆర్ – పొంగులేటి సవాళ్లపై కొత్త చర్చ
నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు “ఇంద్రమ్మ ఇళ్లు – డబుల్ బెడ్రూమ్ ఇళ్లు” అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇవ్వడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. గతంలో “20 లక్షల ఇంద్రమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చాకే ఓట్లు అడుగుతాం” అని మంత్రి పొంగులేటి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మాట నిలబెట్టుకునే…

