ఆర్టీసీ సమ్మె వేళ ఉద్రిక్తత… డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి, కార్మికుల్లో ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె సమయంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కార్మిక లోకాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇక మరోవైపు లింగారెడ్డి అనే కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో, కార్మిక సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కార్మికులు తమ మేనిఫెస్టో…

Read More