నెల రోజులుగా ధాన్యం కొనలేదు.. రైతుల గోడు వినని అధికారులు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయి. నెల రోజులుగా ధాన్యం తీసుకొచ్చి పెట్టినా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూ పెట్రోల్ ఖర్చులు, భోజన ఖర్చులు భరించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. “30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కాంటాలు వేయడం లేదు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చోవాల్సి వస్తోంది. టిఫిన్, నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. వానలు వస్తే మా…

Read More