భూముల భద్రతకు నామినల్ ‘రకం’ విధానం అవసరం.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి

భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, రికార్డుల భద్రత, రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించే అంశాలపై నామినల్ “రకం” విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. గతంలో పటేల్–పట్వారీ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో భూములకు సంబంధించి రకం చెల్లించే విధానం ఉండేదని, ఆ వ్యవస్థ రద్దైన తర్వాత కూడా కొంతకాలం వరకు ఈ పద్ధతి కొనసాగిందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం భూములకు సంబంధించి యాజమాన్య ఆధారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భద్రత కల్పించేందుకు ఈ…

Read More

గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన

గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…

Read More

గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన

గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…

Read More