తెలంగాణలో 22A ల్యాండ్ వివాదం.. అసలు గేమ్ ఏంటి? ఆరోపణల వెనుక నిజమెంత?

తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 22A జాబితా పేరుతో ప్రైవేట్ భూములు ఇబ్బందులకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఒకవైపు.. 22A నుంచి భూములను తొలగించే ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మరోవైపు.. ఫేక్ గవర్నమెంట్ మెమోలు, నకిలీ పత్రాలతో భూములపై మోసాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదనలు ఇంకోవైపు ఉన్నాయి. అసలు 22A అంటే ఏమిటి? ఈ వివాదం వెనుక ఉన్న ప్రశ్నలు ఏంటి? ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 22A అంటే…

Read Full News

గ్రేటర్ హైదరాబాద్‌లో 22A షాక్.. లక్షల కోట్ల ఆస్తులు నిషేధిత జాబితాలోకి?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తుల యజమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, వక్ఫ్ తదితర వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో చేర్చే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A పరిధిలోకి ప్రైవేట్ ఆస్తులు కూడా వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన ఇళ్లు, స్థలాలు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీల యజమానులు అయోమయంలో పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, షేక్‌పేట్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్,…

Read Full News

భర్త మృతి తర్వాత ఆస్తి కోసం పోరాటం.. వేధింపులు, దాడులు చేస్తున్నారని మహిళ ఆవేదన

భర్త మరణం తర్వాత తనకు రావాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనకు వివాహం జరిగిన తర్వాత కూడా ప్రశాంతమైన జీవితం దక్కలేదని చెప్పింది. భర్త జీవించి ఉన్న సమయంలోనే కుటుంబంలో విభేదాలు ఉండేవని, భర్త మరణించిన…

Read Full News

దుల్లపల్లిలో నకిలీ ఓఆర్సీ మాయాజాలం.. భూ అక్రమ దందాపై సంచలన ఆరోపణలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుల్లపల్లి గ్రామంలో మరో భూ అక్రమ దందా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే సర్వే నెంబర్ 154లో జరిగిన భూ వివాదాలపై ఫిర్యాదులు నమోదవుతుండగా, తాజాగా సర్వే నెంబర్ 155లో కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తూ నకిలీ పత్రాల ఆధారంగా భూములను విక్రయించారని, అసలు యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, దుల్లపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 155లోని రెండు…

Read Full News

భూముల భద్రతకు నామినల్ ‘రకం’ విధానం అవసరం.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి

భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, రికార్డుల భద్రత, రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించే అంశాలపై నామినల్ “రకం” విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. గతంలో పటేల్–పట్వారీ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో భూములకు సంబంధించి రకం చెల్లించే విధానం ఉండేదని, ఆ వ్యవస్థ రద్దైన తర్వాత కూడా కొంతకాలం వరకు ఈ పద్ధతి కొనసాగిందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం భూములకు సంబంధించి యాజమాన్య ఆధారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భద్రత కల్పించేందుకు ఈ…

Read Full News

గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన

గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…

Read Full News

గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన

గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…

Read Full News