కేసీఆర్ పాలనలో తెలంగాణ రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్రంపై ఉన్న అప్పు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమేనని, అయితే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పదేళ్ల పాలన ముగిసే నాటికి రాష్ట్ర అప్పు రూ.8.11 లక్షల కోట్లకు చేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అలాగే హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఉమ్మడి…

Read More

మెట్రో ఆస్తులు, ఎల్‌అండ్‌టీ అప్పులు, తెలంగాణ అప్పుల భారం.. కేటీఆర్ ఆరోపణలపై రాజకీయ దుమారం

మెట్రో ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వం..? ఎల్‌అండ్‌టీ అప్పుల భారం ప్రజలపైనేనా..? కేటీఆర్ సంచలన ఆరోపణలు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడెక్కిన చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. మెట్రో రైలు ప్రాజెక్టు వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. హైదరాబాద్‌లో మెట్రోపై ఉన్న దాదాపు 30 వేల…

Read More

మెట్రో ఆస్తులపై సీఎం కన్ను.. ప్రజలపై వేల కోట్ల అప్పుల భారం: కేటీఆర్ ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సేర్లింగంపల్లి బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, మెట్రోకు సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సుమారు 250 ఎకరాల భూములు, దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని…

Read More

మరోసారి భారీ అప్పుల బాటలో తెలుగు రాష్ట్రాలు.. మేలో తెలంగాణకు ₹4000 కోట్లు, ఏపీకి ₹4400 కోట్ల రుణం

మరోసారి భారీ అప్పుల బాటలో రెండు తెలుగు రాష్ట్రాలు నడుస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్వహించే ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల రుణాలు సమీకరించనున్నాయి. మే నెలలో తెలంగాణ ప్రభుత్వం ₹4000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹4400 కోట్ల అప్పులు తీసుకోనున్నట్టు ఆర్బిఐ విడుదల చేసిన వివరాల్లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు విడతల్లో ₹2200 కోట్ల చొప్పున మొత్తం ₹4400 కోట్ల రుణం తీసుకోనుంది….

Read More