కేసీఆర్ పాలనలో తెలంగాణ రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్రంపై ఉన్న అప్పు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమేనని, అయితే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పదేళ్ల పాలన ముగిసే నాటికి రాష్ట్ర అప్పు రూ.8.11 లక్షల కోట్లకు చేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అలాగే హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఉమ్మడి…

