సనత్‌నగర్ టిమ్స్ ట్రయల్ రన్ ప్రారంభం.. కేసీఆర్ సంకల్పమా? కాంగ్రెస్ ప్రచారమా?

హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన టిమ్స్ (TIMS) ఆస్పత్రిలో ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓపీ సేవలను ప్రారంభించిన అధికారులు, దాదాపు 30 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి అనంతరం పూర్తి స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. మొదటి రోజే పలువురు రోగులు ఆస్పత్రికి వచ్చి వైద్య సేవలు పొందినట్టు సమాచారం. టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం నేపథ్యంలో రాజకీయంగానూ చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్గాలు ఇది మాజీ ముఖ్యమంత్రి K. Chandrashekar Rao సంకల్పంతో…

Read More

ఫ్యూచర్ సిటీలో మెడికల్ సిటీ: ప్రైవేట్ హాస్పిటల్స్‌కే ప్రాధాన్యతా? ప్రజా వైద్యం ఎక్కడ?

తెలంగాణలో ప్రతిపాదిత “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్ట్‌లో భాగంగా మెడికల్ సిటీ ఏర్పాటు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 30 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక వైద్య సేవల కోసం ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి Revanth Reddy వెల్లడించారు. ఈ మెడికల్ సిటీకి తొలి అడుగు గా Apollo Hospitals ముందుకు రావడం, వారి కొత్త ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి….

Read More

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల్ని తిప్పి పంపకూడదు – కఠిన రిఫరల్ సిస్టంపై సర్కార్ కసరత్తు

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన ఏ రోగినైనా ఇకపై “సౌకర్యాలు లేవు”, “కేసు సీరియస్” అనే కారణాలతో తిప్పి పంపేందుకు వీలు ఉండదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయనుంది. రోగి పరిస్థితి ఎలా ఉన్నా ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేయాల్సిందే అన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పటిష్టమైన రిఫరల్ సిస్టం అమలుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…

Read More