సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యాయత్నం: బీసీల ఆవేదన, ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోంది

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం మరింతగా ఉధృతంగా మారుతోంది. తాజాగా సాయి ఈశ్వరాచారి అనే బీసీ యువకుడు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకోగా, స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనను తీన్మార్ మల్లన్న, బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ఆత్మహత్య…

Read More

అదిలాబాద్‌కు ఏడాదిలోపే ఎయిర్‌పోర్ట్: నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే – సీఎం రేవంత్”

అదిలాబాద్ జిల్లాలో జరిగిన భారీ జనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది లోపే అదిలాబాద్‌లో ఎయిర్‌బస్ ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పట్టాలెక్కించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. పట్టణం, గ్రామాల అభివృద్ధికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బాధ్యతగా ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయగలిగిన వారిని మాత్రమే గెలిపించాలని, అభ్యర్థులు అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేసే సంస్కృతిని అడ్డుకోవాలని కోరారు….

Read More

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఆయన మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉందని విమర్శకులు మండిపడుతున్నారు. గతంలో సినిమాల ప్రమోషన్ సమయంలో పవన్ కళ్యాణ్ “తెలంగాణ అంటే నాకు అపారమైన ప్రేమ, గౌరవం” ఉందని చెప్పినప్పటికీ, ప్రస్తుతం రాజకీయ హోదాలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా యువత, “తెలంగాణ ప్రజలు…

Read More