యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో వివాదం… ప్రధాన అర్చకుడిపై చర్యలేవి?

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్న వెంకటాచార్యులు సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా “పురుడు” (జాత శౌచం) ఉన్న సమయంలోనే ఆలయ కార్యక్రమాల్లో పాల్గొనడం పెద్ద అపచారంగా భావిస్తున్నారు. హిందూ ఆచారాల ప్రకారం, ఇలాంటి సమయంలో పూజలు, ఆలయ సేవలు చేయడం నిషిద్ధంగా భావిస్తారు….

Read More