ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రం.. 6779 బస్సులు డిపోలకే పరిమితం, ప్రయాణికుల కష్టాలు పెరుగుదల

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె మొదటి రోజే తీవ్ర ప్రభావం చూపింది. Telangana State Road Transport Corporationకి చెందిన వేల సంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింది. మొత్తం 6779 బస్సులు డిపోలలోనే నిలిచిపోగా, యాజమాన్యం కేవలం 1247 హైర్ ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడిపించింది. బస్సులు పెద్ద సంఖ్యలో బయటకు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్ స్టేషన్లలో గంటల తరబడి వేచి చూసిన ప్రజలు చివరకు ప్రైవేట్ వాహనాలను…

Read More

ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ సమ్మె ప్రభావం… బస్సులు నిలిపివేతతో ప్రయాణికులకు ఇబ్బందులు

హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద ఆర్టీసీ సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా అనేక బస్సులు డిపోలలోనే నిలిపివేయబడ్డాయి. ఉదయం నుంచే ఎంజీబీఎస్ సహా పలు డిపోలలో బస్సుల రాకపోకలు తగ్గిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్యాంక్‌బండ్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ వరకు పలు ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, ప్రభుత్వ హామీల అమలు కోసం ఈ…

Read More

ఆర్టీసీ సమ్మె ప్రారంభం: చర్చలు విఫలం… బస్సులు బంద్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అధికారికంగా ప్రారంభమైంది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిచిపోయాయి. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా జేఏసీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మెకు ముందు ప్రభుత్వం చివరి ప్రయత్నంగా కమిటీ ద్వారా చర్చలు జరిపించినా అవి విఫలమయ్యాయి. సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఆర్టీసీ ఎండీతో కలిసి ఏర్పాటు చేసిన కమిటీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు…

Read More